మెరుగైన వైద్య సేవలు అందించాలి

75பார்த்தது
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం గుండాల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி