ఏపీకి తరలిస్తున్న మద్యం పట్టివేత

65பார்த்தது
ఏపీకి తరలిస్తున్న మద్యం పట్టివేత
ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న మద్యాన్ని బూర్గంపాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఎస్సై రాజేశ్ సారపాకలో సోమవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారును తనిఖీ చేయగా అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రూ. 96 వేల విలువ చేసే మద్యాన్ని గుర్తించారు. నిందితుడు సునీల్ తో పాటు మద్యం విక్రయించిన వ్యక్తిపైనా కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி