వరద బాధితుల కష్టాలు తీరేవరకు వెన్నంటే ఉంటాం

62பார்த்தது
వరద బాధితుల కష్టాలు తీరేవరకు వెన్నంటే ఉంటాం
పేదలకు ఏ కష్టం వచ్చినా సిపిఐగా ఆదుకుంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సోమవారం అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉలవనూర్, కిన్నెరసాని గ్రామాల్లో 60 కుటుంబాలు వరద వంపుకు గురికాగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచనలతో రూ 2లక్షల విలువ చేసే నిత్యవసర వస్తువులు దుస్తులు సిపిఐ ఆధ్వర్యంలో ఉలవనూర్, కిన్నెరసాని గ్రామాలలో బాధితులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி