విశాఖపట్నంలో పాల్వంచ విద్యార్థుల ప్రతిభ

69பார்த்தது
విశాఖపట్నంలో పాల్వంచ విద్యార్థుల ప్రతిభ
ఇటీవల విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ స్థాయి నాట్యరవళి డాన్స్ పోటీలలో పాల్వంచకు చెందిన 9 మంది విద్యార్థినిలు ప్రతిభ చాటారు. పలు విభాగాల్లో విద్యార్థులు ధాత్రి శ్రీ, మాన్విత, సంకీర్తన, చండ్ర యోషిత, కార్తీక, శ్రీ మీనాక్షి, యశశ్విత, సహారిక, నీరజలు ప్రధమ, ద్వితీయ, తృతీయ, జ్యూరీ, చైర్మన్, కన్సోలేషన్, బహుమతులు సాధించారు. ఈ మేరకు బుధవారం టీచర్ రమాదేవిరామ్ విద్యార్థులను అభినందించారు.

தொடர்புடைய செய்தி