జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

50பார்த்தது
జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
జిల్లా కోర్ట్ లో సెప్టెంబర్ 28వ తారీకున జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకోవచ్చని అన్నారు.

தொடர்புடைய செய்தி