జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు

62பார்த்தது
జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు
జిల్లా వ్యాప్తంగా శనివారం వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడవాడలా గ్రామగ్రామనా లంబోధరుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మార్కెట్లలో గణేశ్‌ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. పూజకు కావాల్సిన పూలు, పండ్లు ఇతర సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి గణపతి విగ్రహాలకే జనం మొగ్గు చూపారు.

தொடர்புடைய செய்தி