పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

52பார்த்தது
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం పాల్వంచ మండల పరిధిలోని చంద్రాలగూడెం, ఉల్వనూరు, పాండురంగాపురం, సూరారం, ప్రభాత్ నగర్ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. మరుగుదొడ్లు, విద్యుత్, రాంపులు వంటి సౌకర్యాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி