బంగారు పతకం విజేతకు కలెక్టర్ ప్రశంస

74பார்த்தது
బంగారు పతకం విజేతకు కలెక్టర్ ప్రశంస
ఇటీవల యూరోపియన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 66 కిలోల విభాగంలో జిల్లా క్రీడాకారుడు మోడెం వంశీ స్వర్ణం సాధించారు. ఆయన్ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శుక్రవారం అభినందించారు. కోచ్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్య దర్శి జి. వెంకట్రామిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி