సభకు విద్యార్థులు తరలిరండి

69பார்த்தது
భారత విద్యార్థి ఉద్యమాలకు పిడిఎస్యూ దిక్సూచిలా నిలిచిందని భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ అన్నారు. సోమవారం చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడిఎస్యు 50 వసంతాల సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. 50 ఏళ్ల చరిత్రలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి పిడిఎస్యు నిరంతరం కృషి చేసిందని అన్నారు. ఈనెల 30న ఓయూలో జరిగే సభకు విద్యార్థులు తరలిరావాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி