సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు

541பார்த்தது
సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసి అక్రమ మద్యం, డబ్బు రవాణాను అరికట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ రోడ్డు, చర్ల రోడ్డు, కూనవరం రోడ్డు, బ్రిడ్జి సెంటర్లోని సరిహద్దు చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி