పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు

63பார்த்தது
పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మే 19న మండల కేంద్రంలో కామ్రేడ్ బి ఎస్ రామయ్య భవన్ లో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతి ని సిపిఎం సీనియర్ నాయకులు ఉయిక రామకృష్ణ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆవిర్భావ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు.

தொடர்புடைய செய்தி