మావోయిస్టు దళ సభ్యులు అరెస్ట్

57பார்த்தது
మావోయిస్టు అజ్ఞాత దళ సభ్యులు, ఓ మహిళా కొరియర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్రరాజు తెలిపిన ప్రకారం చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులో సోమవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. 11 గంటల సమయంలో అజ్ఞాత దళ సభ్యులైన ఛత్తీస్గఢ్ చెందిన కరటం జోగు, పూనమ్ జోగాల్, చర్లకు చెందిన మావోయిస్టు కొరియర్ గీతా గాయత్రి ని అదుపులోకి తీసుకున్నారు. పత్రాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி