భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

70பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ స్వల్పంగా పెరుగుతుందని సిడబ్ల్యుసి అధికారులు అధికారులు సోమవారం తెలిపారు. ఉదయం 25 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రంనికి 26 అడుగుల ధాటి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி