కలివేరు గ్రామంలో మంచినీటి సమస్య

51பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండల పరిధిలోని కలివేరు గ్రామాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల నాయకత్వం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ.. కలివేరు గ్రామంలో మంచినీటి సమస్య పరిస్కారం చెయ్యడంలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. గతంలో అనేకసార్లు పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని అక్కడి స్థానిక ప్రజలు తెలిపారు.

தொடர்புடைய செய்தி