పురుగు మందు తాగి బలవన్మరణం

69பார்த்தது
పురుగు మందు తాగి బలవన్మరణం
అశ్వారావుపేట మండలం అచ్యుతాపురానికి చెందిన పాకనాటి నాగేశ్వరరావు (50) గ్రామంలో శనివారం జరిగిన ఓ వృద్ధుడి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చాడు. కాళ్లు కడుక్కోకుండా నేరుగా ఇంట్లోకి వెళ్లడంతో భార్య ఇదేమని మందలించింది. మద్యం మత్తులో ఉన్న అతను ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. కుటుంబీకులు అతడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி