సాగు భూమికి, కౌలుదారుకి రైతు భరోసా వర్తింపచేయాలి

83பார்த்தது
సాగు భూమికి, కౌలుదారుకి రైతు భరోసా వర్తింపచేయాలి
సాగులో ఉన్న ప్రతీ ఎకరానికి, కౌలు, పోడు రైతులకు షరతులు లేని విధంగా రైతు భరోసా వర్తింపచేయాలని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రైతు భరోసా విధివిధానాలపై రైతుల నుండి సూచనలు, సలహాలు తీసుకోవడానికి పీఏసీఎస్, వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో శుక్రవారం అశ్వారావుపేట రైతు వేదికలో పీఏసీఎస్ అద్యక్షులు సత్యనారాయణ అద్యక్షతన మహాజన సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி