ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పట్టించుకోరా

83பார்த்தது
సీజనల్ వ్యాధులు ప్రబలించి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు. ప్రభుత్వ వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி