అంతర్గత రోడ్డు వేయాలని వినూత్నంగా నిరసన

62பார்த்தது
చండ్రుగొండ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర కొద్దిపాటి వర్షానికి రోడ్లు మొత్తం బురదమయంగా మారుతుందని గురువారం ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారతమ సమస్య పరిష్కరించాలని కోరుతూ గురువారం రోడ్డుమీద వరి నాటు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయా కాలనీలో దోమల నివారణ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరారు.

தொடர்புடைய செய்தி