కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే

56பார்த்தது
బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం 57 మంది లబ్ధిదారులకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బెజ్జూరు అభివృద్ధి కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని, నిధులు అందుబాటులోకి రాగానే పనులను ప్రారంభిస్తామని తెలియజేశారు. బెజ్జూరు మండలంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி