వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

80பார்த்தது
దహెగాం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇన్చార్జి ఏవో రామకృష్ణ, భారత రాష్ట్ర సమితి నాయకులు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొండ్ర తిరుపతి గౌడ్, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ్, ఐకేపి సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி