ఎమ్మెల్యే పరామర్శ

75பார்த்தது
ఎమ్మెల్యే పరామర్శ
బెజ్జూర్ మండలం కుష్ణపల్లి గ్రామానికి చెందిన కొడిపే శంకర్ సతీమణి ఇటీవలే పరమపదించారు. బుధవారం సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్లానింగ్ కమిటీ బోర్డు మెంబర్ కోండ్ర మనోహర్ గౌడ్, ఎంపిపి కొప్పుల శంకర్, సామెర తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி