నేటి నుంచి పలు రైళ్ళు పునః ప్రారంభం

61பார்த்தது
నేటి నుంచి పలు రైళ్ళు పునః ప్రారంభం
కాగజ్‌నగర్‌ నుంచి హైదరాబాద్ మధ్య గత నెల రోజులుగా నిలిపివేసిన రైళ్ళను ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భాగ్యనగర్, ఇంటర్ సిటీ, కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్ తో పాటు పలు ప్యాసింజర్ రైళ్లు ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. గత నెల రోజుల నుంచి రైళ్లు నడవకపోవడంతో ఇబ్బంది పడిన ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

தொடர்புடைய செய்தி