కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చెయ్యాలి

57பார்த்தது
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చెయ్యాలి అని కొమురం భీం బీజేపి జిల్లా అధ్యక్షుడు అన్న కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం బీజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాగజ్‌నగర్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్, గంగపుత్ర, గౌడ్, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி