దేశీదారు పట్టుకున్న కాగజ్‌నగర్‌ టౌన్ పోలీసులు

54பார்த்தது
దేశీదారు పట్టుకున్న కాగజ్‌నగర్‌ టౌన్ పోలీసులు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని సంఘం భస్తిలో దేశీదారు సీసాలను పోలీసులు పట్టుకున్నారు. టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం. తమకు అందిన పక్కా సమాచారం మేరకు టౌన్ ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా సంఘం భస్తికి చెందిన అక్కపాక సాంభయ్య ఇంటిలో రూ. 1, 050ల విలువ గల 30 దేశిదారు సీసాలు లభ్యం అయ్యాయని అట్టి దేశీదారు సిసాలను స్వాధీనపరచుకుని అతనిపై కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி