వాటర్ ప్లాంట్ బహూకరించిన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

65பார்த்தது
వాటర్ ప్లాంట్ బహూకరించిన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
కాగజ్‌నగర్‌ పట్టణం బాలాజీ నగర్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 50 వేల రూపాయల విలువగల వాటర్ ప్లాంట్ న కొమురంభీం జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, అనిత దంపతులు బహూకరించారు. వారు మాట్లాడుతూ. విలువలతో కుడిన విద్యను అందిస్తున్న శ్రీ సరస్వతి శుశు మందిర్ పాఠశాలకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు,

தொடர்புடைய செய்தி