లారీ ఓనర్ల ధర్నాకు బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం

71பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని లారీ అసోసియేషన్ వద్ద ఈనెల 5 నుంచి సమ్మె చేస్తున్న లారీ అసోసియేషన్ సభ్యులకు మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీఎం(జేకే) యాజమాన్యం మొండి వైఖరిని వీడనాడి లారీ ఓనర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు.

தொடர்புடைய செய்தி