కాగజ్‌నగర్‌ లో భారీ వర్షానికి మునిగిన బైకులు

587பார்த்தது
కేవలం రెండు గంటలు కురిసిన వర్షానికి కాగజ్‌నగర్‌ పట్టణంలోని ద్వారకానగర్ లో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇంటి ఎదురుగా పెట్టిన ద్విచక్ర వాహనాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. శుక్రవారం ఉదయం వరదనీరు తగ్గుముఖం పట్టడంతో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు జేసీబీ సహాయంతో రోడ్డపై పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி