సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం అవగాహన సదస్సులు

58பார்த்தது
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం అవగాహన సదస్సులు
చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పోలీస్ కళాబృందం వారు నూతన చట్టాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, సైబర్ మోసాలు, షి టీమ్స్, గంజాయి నివారణపై విధ్యార్ధులకు అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమం భాగంగా సీ. ఐ షాదిక్ పాషా మాట్లాడుతూ,. సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే  1930 నంబర్ కి పిర్యాదు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி