కాగజ్‌నగర్‌: 32వ సారి రక్తదానం చేసిన యువకుడు

72பார்த்தது
కాగజ్‌నగర్‌: 32వ సారి రక్తదానం చేసిన యువకుడు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని జీవన్ ధారా బ్లడ్ క్యాంపులో అత్యవసరంగా రక్తం అవసరం పడటంతో మంగళవారం రాధాకృష్ణ అనే యువకుడు రక్తదానం చేయడం జరిగింది. కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన రాధాకృష్ణ 32 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని, తాను ఇప్పటి వరకు 32 సార్లు రక్తదానం చేశానని రాధాకృష్ణ తెలిపారు.

தொடர்புடைய செய்தி