వంజిరి గ్రామాన్ని ఆదుకోవాలి

76பார்த்தது
వంజిరి గ్రామాన్ని ఆదుకోవాలి
జలదిగ్బంధంలో ఉన్న వంజిరి గ్రామాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ కాగజ్‌నగర్‌ తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వంజరి వెళ్లే మార్గమధ్యలో రైల్వే అండర్ బ్రిడ్జి నీట మునిగిపోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி