మున్సిపల్ కార్మీకులకు వేతనాలు పెంచాలి

79பார்த்தது
మున్సిపల్ కార్మీకులకు వేతనాలు పెంచాలి
ఆసిఫాబాద్ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీ గా మార్చినా, మున్సిపల్ సిబ్బందికి మాత్రం గ్రామపంచాయతీలో ఉన్న వేతనాలు పాత పద్ధతుల్లో చెల్లిస్తున్నారు. సోమవారం ప్రజావాణిలో మున్సిపల్ యూనియన్ నాయకులు జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరి వారిగా వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఇతర మున్సిపాలిటీలో ఉన్న సౌకర్యంలో కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. పెరిక శ్రీకాంత్, రాజు, సమ్మయ్య తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி