మహిళల రక్షణే షీ టీం ప్రధాన లక్ష్యం

69பார்த்தது
మహిళల రక్షణే షీ టీం ప్రధాన లక్ష్యం
అసిఫాబాద్ పట్టణంలోని టీఎస్డబ్లుఆర్డీసి పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అదే విధంగా కాగజ్‌నగర్‌ మండలం బట్టుపల్లి గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల నందు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జ్ ఆర్. వేంకటేశ్వర్ మాట్లాడుతూ,. మహిళలు హింస, ఈవ్టీజింగ్, సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురయైనట్లయితే వెంటనే షీటీం ను సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி