గేట్లు ఎత్తి నీటి విడుదల

57பார்த்தது
ఎగువ కురుస్తున్న వానలతో ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టులోకి 850 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 239. 500 ລ້ 238. 500 మీటర్లకు చేరింది. దీంతో మూడు, నాలుగు గేట్లను 0. 20 మీటర్ల చొప్పున ఎత్తి 720 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మండలంలోని కుమురంభీం జలాశయంలోకి వరద నీరు చేరుతోంది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி