జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

78பார்த்தது
జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
ఎగువ ప్రాంతంలో ఉదృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులలో వరద నీరు విపరీతంగా చేరారు. ఇదే విధంగా వరద కొనసాగితే మన జిల్లాలో ఉన్నటువంటి ఆడా ప్రాజెక్టు యొక్క గేట్లను ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉన్నందున దిగువన ఉన్న ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

தொடர்புடைய செய்தி