విష జ్వరాలు ప్రభలకుండా చర్యలు చేపట్టాలి

85பார்த்தது
విష జ్వరాలు ప్రభలకుండా చర్యలు చేపట్టాలి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు సంబంధిత అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కొమురంభీం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ నంచాలకులు డా. రవీంద్రనాయక్, డీఎంహెచ్ఓ తుకారాం, దీసీవో భిక్షపతితో కలిసి వ్యాధుల నియంత్రణ చర్యలపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. మలేరియా, డయేరియా, ఇతర విష జ్వరాలు వ్యాప్త చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు.

தொடர்புடைய செய்தி