వాంకిడి మాజి జడ్పిటిసి ప్రజానీకానికి ఏకాదశి శుభాకాంక్షలు

55பார்த்தது
వాంకిడి మాజి జడ్పిటిసి ప్రజానీకానికి ఏకాదశి శుభాకాంక్షలు
హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా బుధవారం వాంకిడి మండలం బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పిటిసి డాక్టర్ అజయ్ కుమార్ ఒక మీడియా ప్రకటనలో రెండు తెలుగు రాష్ట్రాల జిల్లా, మండల తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி