బంగ్లా'లో దాడులకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ

72பார்த்தது
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా. ఆదివారం రాత్రి మండలంలోని నజ్రూల్నగర్ లో బెంగాలీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గణేష్ మందిర్ నుంచి మార్కెట్ మీదుగా సుభాశౌచౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళన పక్కదారి పట్టించి హిందువులనే లక్ష్యంగా చేసుకొని వంద లాది మందిని హతమార్చడం బాధాకరమన్నారు. శివగౌడ్, కాళీదాస్, సమీర్, సత్యనారాయణ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி