రెబ్బెన నూతన సీఐగా బుద్దే స్వామి

76பார்த்தது
రెబ్బెన నూతన సీఐగా బుద్దే స్వామి
రెబ్బెన మండల నూతన సీఐగా బుద్దే స్వామి మంగళవారం నియమితులయ్యారు. సీసీ ఆర్ బిలో పనిచేస్తున్న స్వామిని బదిలీలలో భాగంగా రెబ్బెన, తాండూరు రూరల్ సర్కిల్ నూతన ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న ఎన్. చిట్టిబాబును హైదరాబాద్ మల్టీ జోన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி