స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి

57பார்த்தது
స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి
ఇల్లందు నియోజకవర్గంలో సోమవారం నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, త్వరలో చేపట్టే పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు.

தொடர்புடைய செய்தி