స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

77பார்த்தது
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం కళాశాల ఆవరణలోనూ, సుభాష్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కళాశాల విద్యార్థులు స్కూలు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు.

தொடர்புடைய செய்தி