రేపు మంత్రి పొంగులేటి ఇల్లందు మండలంలో పర్యటన

53பார்த்தது
రేపు మంత్రి పొంగులేటి ఇల్లందు మండలంలో పర్యటన
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లందు మండలంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు మున్సిపల్ ఛైర్మన్ డి. వెంకటేశ్వరరావు (డీవీ) ఆదివారం తెలిపారు. పట్టణంలోని బుగ్గ వాగు ప్రక్షాళన, మోడల్ మార్కెట్ కాంపౌండ్ వాల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేపట్టనున్నట్టు వివరించారు. ఉదయం బొజ్జాయిగూడెంలోని ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష చేయనున్నారన్నారు.

தொடர்புடைய செய்தி