ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

52பார்த்தது
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల
మేరకు సోమవారం కారేపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎస్. సంపత్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల నుండి పలు సమస్యలపై ప్రజావాణి కి 37 దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో రెవెన్యూ 25, ఎంపీ ఓ 6, ఎంపీడీవో 2, పి ఆర్ ఏ ఈ 2, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி