పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

54பார்த்தது
పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో
జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి సందర్శించారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలకు గాను చేపట్టే పోలింగ్ కేంద్రం ఏర్పాట్లపై అధికారులకు ఎంపీడీవో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி