డిఆర్ఓ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా ఎమ్మెల్యే

66பார்த்தது
డిఆర్ఓ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా ఎమ్మెల్యే
ఖమ్మం డిఆర్ఓ చాందావత్ సురేష్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రసాద్ మంగళవారం ఆయన మృతికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామ్మూర్తి, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదరి టోనీ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி