టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

79பார்த்தது
టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
దక్షిణాఫ్రికాను ఓడించి టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు వైర శాసనసభ్యులు రామదాసు నాయక్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ కప్పును గెలిచి దేశం గర్వపడేలా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించారని, రానున్న రోజులలో మరిన్ని ఘనవిజయాలు సాధించాలని కోరారు.

தொடர்புடைய செய்தி