వరద బాధిత కుటుంబానికి గౌసుద్దీన్ ఆపన్న హస్తం

57பார்த்தது
వరద బాధిత కుటుంబానికి గౌసుద్దీన్ ఆపన్న హస్తం
వైరా నియోజకవర్గం సింగరేణి మండలంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కారేపల్లి మండలం భరత్ నగర్ కాలనీకి చెందిన చలివేంద్రం లక్ష్మినారాయణ ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బి ఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ బాధితులకు అండగా నేనున్నానంటూ శనివారం వారి వద్దకు వెళ్లి 3000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో తమను ఆదుకున్న షేక్ గౌసుద్దీన్ కు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி