తండ్రి, కూతురు మృతి పట్ల జానపద కళాకారుల సంతాపం

72பார்த்தது
కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి కూతుళ్లు వరదల్లో చిక్కుకొని చనిపోయిన విషయం విధితమే. వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణిస్తున్న డాక్టర్ అశ్విని మరణం తమను బాధించిందని ఖమ్మం జిల్లా జానపద కళాకారులు నాగేంద్రబాబు బృందం సంతాపం వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త మరణించడం దురదృష్టకరమని చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం బాధించిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி