నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన తాండ్ర

85பார்த்தது
సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ ఇంఛార్జి తాండ్ర వినోద్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా స్వీట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி