సత్తుపల్లిలో ఆక్రమణలు తొలగింపు

85பார்த்தது
సత్తుపల్లిలో ఆక్రమణలు తొలగింపు
సత్తుపల్లిలో మున్సిపల్ యంత్రాంగం ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ మందా రవిబాబు, టీపీఓ రాజు, ఏఈ సురేష్ స్థానిక గౌతమ్ స్కూల్ రోడ్డులో డ్రెయినేజీలపై చేపట్టిన నిర్మాణాలను జేసీబీతో కూల్చివేయించారు. ఎన్టీఆర్ నగర్ శివారు నివాసాల సమీపానికి, ఖాళీస్థలాల్లోకి చిన్న వర్షం వచ్చినా వరద చేరుతోంది. ఈమేరకు డ్రెయినేజీలపై నిర్మాణాలతోనే నీరు ముందుకు సాగడం లేదని గుర్తించి కూల్చివేయించారు.

தொடர்புடைய செய்தி