భూ వివాదంలో పోలీసుల జోక్యం... మహిళ ఆత్మహత్యాయత్నం

68பார்த்தது
భూ వివాదంలో పోలీసుల జోక్యం... మహిళ ఆత్మహత్యాయత్నం
తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన రైతు ఇంజ్జం కృష్ణార్జునరావు, సతీమణి విజయలక్ష్మి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిల్లుపాడు గ్రామంలోని 406 సర్వేనెంబర్ లో ఇంజ్జం కృష్ణార్జునరావుకు రెండు ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో విజయలక్ష్మి పురుగుల మందు తాగింది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி